Home » minister Ktr
అగ్నివీర్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు ఆ తీవ్రతను సూచిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో తెలిపారు. తొలుత దేశ రైతులతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుందని, ఇప్పుడు దేశ జవాన్లతోనూ ఆడుకుంటోందని మంత్రి ఆరోపించా
వార్డుల్లో ఇంటింటికి తిరిగి..ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. పట్టణ ప్రగతిలో అన్ని సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్లకు సూచించారు.
మంత్రి కేటీఈర్ కేసీఆర్ అనే పేరుకు కొత్త అర్థం చెప్పారు ‘కేసీఆర్’ లో కే అంటే కాలువలు,సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అంటూ వివరించారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
బండి సంజయ్ తెలంగాణకు పనికొచ్చే ఒక్క మాటా మాట్లాడరని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన వాళ్లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
మోదీజీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? ఎన్జీవోనా అంటూ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. మంగళవారం బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ప్రధాని మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు.
యూకె, దావోస్ పర్యటన విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన తన బృందానికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 18 నుంచి 22 వరకు కేటీఆర్ లండన్లో పర్యటించారు.
అటు.. తెలంగాణలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ గుజరాత్ లో ఏం చేశారు? హమ్ దో.... హమారా దో అన్న చందంగా కేటాయింపులు చేస్తున్నారు.(KTR On Early Elections)
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే హైదరాబాద్ నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు ఈ సుంకిశాల ఇన్టెక్ వెల్ పంపింగ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు
విషం చిమ్మడం, పత్తా లేకుండా పోవడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ అస్థిత్వాన్ని కూడా ప్రశ్నించడం బీజేపీకే చెల్లిందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నిరిసిస్తున్న అంశాలను మీ దృష్టికి తీసుకొస్�