Home » minister Ktr
మంత్రి కేటీఆర్ ముందుగా మానేరు బ్రిడ్జీ వద్ద రూ. 410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు...
ఎల్బీ నగర్ అండర్ పాస్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
టాస్క్ ఆధ్వర్యంలో కూడా ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయం చేశామని పేర్కొన్నారు. మెటీరియల్.. ఫుడ్.. కోచింగ్.. ఉందని.. అందరూ ఉపయోగించుకోవాలన్నారు.
దమ్ముంటే కంటోన్మెంట్ కరెంటు కట్ చేయండి చూస్తాం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ముఖ్యమంత్రి కేసీఆర్కు, పురపాలక శాఖమంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు.
కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్లోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకుగానూ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనున్నారు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలోని...
మహిళా పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు కేటీఆర్. మహిళా పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల తోడ్పాటును అందిస్తామని చెప్పారు.
భారత దేశంలో ఎక్కడా ఇటువంటి డబుల్ బెడ్రూం ఇల్లు లేవన్నారు. విమర్శలు చేస్తున్నవారిని అడుగుతున్నా.. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి అభివృద్ధి పనులు జరిగాయా అని ప్రశ్నించారు.
బేగంపేటలోని గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన సీఐఐ వార్షిక సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..స్టార్టప్ ల విజయం తెలంగాణాకే సొంతం అని అన్నారు.
చెత్త తరలించటానికి అత్యాధునిక వాహనాలను ప్రారంభించారు మంత్రి కేటీఆర్.