Home » minister Ktr
బీజేపీ.. కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చినా దేశ ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. అందుకే ప్రజలకు ఏం చెప్పాలో తెలియక మత అజెండాతో వెళ్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడికి ప్రభుత్వం..
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి టి వ్యాలెట్ ప్రత్యేక ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. టి వ్యాలెట్ ద్వారా ఎక్కడి నుండైన చెల్లింపులు చేసుకోవచ్చన్నారు.
బీజేపీకి కేటీఆర్ చురుకులు
ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలంటూ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
భవిష్యత్ తరాలకు మంచి హైదరాబాద్ ను అందించే బాధ్యత మన అందరిపై ఉందని, హైదరాబాద్ కు గుర్తింపు వచ్చేలా కలిసి పనిచేద్దామని కేటీఆర్ అన్నారు
షేక్ పేట్ ఫ్లై ఓవర్ సుదీర్ఘంగా 2.8 కిలోమీటర్ల పొడవు ఉంది. హైదరాబాద్లో SRDP ద్వారా చేపట్టిన ఫ్లై ఓవర్లలో ఇదే అత్యంత పొడవైనది.
నల్లగొండలో ఐటీ టవర్స్ _
నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి, అనంతరం ఎస్సి ఎస్టీ వసతి గృహాలను ప్రారంభించారు.
బండి దీక్ష.. పొలిటికల్ రచ్చ