Home » minister Ktr
అప్పుడే అయిపోలేదు..ధాన్యం సేకరణపై కేటీఆర్.!
వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని..
హైదరాబాద్ లో జరిగిన ఇండియాజాయ్ కార్యక్రమంలో.. మంత్రి కేటీఆర్, సినీ నటుడు సుధీర్ బాబు మధ్య.. లీడర్, యాక్టర్ టాపిక్ పై ఆసక్తికర చర్చ జరిగింది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏడున్నర సంవత్సరాలుగా సర్వతోముఖాభివృద్ధి జరుగుతోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి చేపట్టామని తెలిపారు.
ఢిల్లీ బీజేపీ వరి వద్దంటే..గల్లీ బీజేపీ వరి వేయమని చెబుతుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు రైతులను గందరగోళంలో పడేస్తున్నారని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని జనగామ గ్రామంలో జెడ్పీ హైస్కూల్ పై టాలీవుడ్ హీరో మహేష్ బాబు స్పందించారు. ప్రభుత్వ పాఠశాల అధునికీకరణ గురించి తెలుసుకున్న మహేష్ బాబు.. శ్రీమంతుడు
సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు విజృంభించి బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. మెట్రో రైలు సేవలు ఇక నుంచి ఉదయం 6 గంటలకే అందుబాటులోకి రానున్నాయి. పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ. ఎన్వీ.ఎస్
ప్రపంచ యవనికపై తెలంగాణ కీర్తి పతాకం సగర్వంగా ఎగిరింది. ఫ్రెంచ్ సెనేట్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసానికి స్థానిక వాణిజ్య, రాజకీయ ప్రముఖుల నుండి విశేష స్పందన లభించింది.
యాంకర్ అనసూయ.. మినిస్టర్ కేటీఆర్కు చేసిన ట్వీట్స్ వైరల్..