Home » minister Ktr
జహీరాబాద్ లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ కోసం వెమ్ టెక్నాలజీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్ వెమ్ టెక్నాలజీకి ధన్యవాదములు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పూర్తి అయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 12,769 గ్రామ పంచాయతీలకు కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.
తెలంగాణలోని ప్రవిత్ర పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి ఒకటి.. లక్ష్మినరసింహస్వామి కొలువై ఉన్న ఈ క్షేత్ర పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి.
హైదరాబాద్ మెట్రో నష్టాల్లో ఉంది
Minister KTR helped poor student
ఓపెన్ నాలాలను భూగర్భ డ్రైనేజీగా మారుస్తాం
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. తమ పార్టీ నేతలపై అసంతృప్తితో ఉన్నారా? అసెంబ్లీలో తనను కలిసిన నేతలకు క్లాస్ తీసుకున్నారా?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతు..ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి రాష్ట్ర అభివృద్ధి కోసమేనని స్పష్టంచేశారు.
ప్రజలకు మరింత సందడి కల్పించేందుకు...పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫుడ్ స్టాల్స్, సంగీత కచేరీలు..ఇతర ప్రదర్శనలు నిర్వహిస్తుండడంతో ట్యాంక్ బండ్ ప్రజలతో కిక్కిరిసిపోతోంది.
ఆమె ఎమ్మెస్సీ చదివింది. ఫస్ట్ క్లాస్ లో పాసైంది. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా పారిశుద్ధ్య కార్మికురాలిగా(స్వీపర్) పనిచేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ స్పందించారు.