Home » Minister Mallareddy
పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో సమావేశమయ్యారు. మంత్రి మల్లారెడ్డితో విభేదాలున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి ఇంట్లో సీక్రెట్ గా సమావేశం కావటం ఆసక్తి కలిగిస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దేశంలో ఐటీ రైడ్స్ ఉండవు: మంత్రి మల్లారెడ్డి
టర్కీ నుంచి ఈరోజే హైదరాబాద్ కు చేరుకున్న మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఐటీ శాఖ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేటకుక్కల్లా ఐటీ అధికారులు దాడులకు దిగారని..ఢిల్లీ పెద్దలు చెప్పినట్లుగానే ఐటీ అధికారులు ఈ దాడులకు పాల్పడ
ఐటీ శాఖ దాడులపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. బీజేపీ కుట్రలో భాగంగానే తనతోపాటు, తన కుటుంబ సభ్యులపై ఐటీ శాఖ దాడులకు పాల్పడిందని ఆరోపించారు మల్లారెడ్డి. ఈ విషయంపై సీఎం కేసీఆర్ తమను ముందే హెచ్చరించాడని మల్లారెడ్డి అన్నారు.
ఐటీ,ఈడీ దాడులు అనగానే గుండె నొప్పి వస్తుందా? అంటూ మంత్రి మల్లారెడ్డిపై సెటైర్ వేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన కుమారులు,అల్లుడు ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి మల్లార�
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో దాడులకు ఐటీ అధికారులు పక్కా స్కెచ్ ప్రకారమే చేశారా? ముందుగానే ప్లాన్ వేసి దాడులకు దిగారా? అంటే నిజమేననిపిస్తోంది. సాధారణంగా ఐటీ అధికారులు ఎవరి ఇళ్లలో అయినా సోదాలు నిర్వహించాలంటే ఎటువంటి సమాచారం లేకుండా హఠాత్తుగా
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో రెండవ రోజు బుధవారంకూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారు జామున ఐటీ సోదాలు ప్రారంభంకాగా.. సాయంత్రానికి �
మద్యం తాగటం తెలంగాణ సంప్రదాయం .. తాగితే తప్పేంటి? మీ ఇంట్లో మీరు తాగరా అంటూ మండిపడ్డారు మంత్రి మల్లారెడ్డి.
క్యాసినో నిర్వహాకుడు చికోటి ప్రవీణ్ యవ్వారం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది.విచారణల్లో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ప్రవీణ్ పార్టనర్ మాధవరెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి స్టిక్కర ఉండటం ఆసక్తికరంగా మారింది.
మంత్రి మల్లారెడ్డి మీద జరిగిన దాడి ఘటనపై ఇవాళ టీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఇతర టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.