Home » Minister Muthamsetti Srinivasa Rao
బోటులో విహరిస్తూ పాపికొండల అందాలను తిలకించవచ్చు. నవంబర్ 7 వ తేదీ నుంచి పాపికొండల్లో బోటు యాత్ర ప్రారంభం కానున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు.