Home » Minister Nadendla Manohar
ఈ కేవైసీ చేసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్ లభిస్తుందని తెలిపారు.
మా డిపార్ట్ మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కొత్త కార్డులు ముఖ్యమంత్రికి చూపించాము.
చెడిపోయిన బియ్యం అక్రమ రవాణ చేయడం వల్ల దేశానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కడ స్మగ్లింగ్ డెన్ గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించే విధంగా వారు పరిపాలించిన విధానం అందరికీ తెలిసిందే.
సుమారు 3వేల కోట్ల రూపాయలు ప్రతీ సంవత్సరం సబ్సిడీ రూపంలో దీపావళి పండగ సందర్భంగా..
ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సమర్థంగా తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తెలిపారు.
ప్రస్తుతం ఉచిత సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. 2016-24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కొంతమంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం చేకూరుతుంది.
ఈ అక్రమ బియ్యం వ్యాపారంలో కొంతమంది అధికారుల సహకారం కూడా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది.