Home » Minister Piyush Goyal
టెస్లా కార్లు ఇక భారత్ లో ఎంట్రీ ఇవ్వనున్నాయా..? దీని కోసమేనా భారత్ మంత్రితో టెస్లా అధినేత ఎలన్ మాస్క్ భేటీ అవుతున్నారా..? అమెరికా వేదికగా భారత్ లోకి టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా...?
దేశంలో ఉల్లి ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదు. ఇండియా నుంచి ఏ దేశానికైనా ఎగుమతి చేయొచ్చు. ఈ విషయంలో తప్పుడు ప్రకటనలు వెలువడటం సరికాదు. అయితే, ఉల్లి విత్తనాల ఎగుమతులపై మాత్రమే నిషేధం ఉంది. గత జూలై-డిసెంబర్ మధ్య ఎగుమతులు బాగున్నాయి.
పేదలకు అందిస్తున్న ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రం శుక్రవారం వెల్లడించింది.
పారా బాయిల్డ్ రైస్ ఎగుమతుల విషయంలో.. సభను కేంద్ర మంత్రి పియుష్ గోయల్ తప్పుదోవపట్టించారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. సభా హక్కుల ఉల్లంఘనపై...
ఆ చర్చలు కూడా విఫలమైతే.. ఈ నెల 11న ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు. దీక్షకు సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులకు ఢిల్లీ నుంచే ఆయన మార్గ నిర్దేశం చేయనున్నట్లు...
అవసరం లేకుండా బియ్యం తీసుకుని ఏం చేయాలని, లేనిపక్షంలో మీ రాష్ట్రాల్లోనే బియ్యాన్ని పంపిణీ చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ విషయంలో...
Indian Railways Train Schools : స్కూలు భవనాలు లేని విద్యార్ధులు చెట్ల కింద..పశువుల పాకల్లోను..చదువుకుంటున్న పరిస్థితులు దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మరోపక్క ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వల్ల వచ్చిన ఉపద్రవంతో నిలిచిపోయిన రైళ్లు ఓ మూలకు పడి ఉన్న�
IRCTC Website revamp tickets booking easy : రైల్వే శాఖ ప్రయాణీకులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇక నుంచి రైల్వే టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకోవటానికి మరింత ఈజీ చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్లైన్ లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. రైల్వే ప్రయాణికులు కూడా టిక్�
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర రైల్వే వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం కోసం బాలీవుడ్ అగ్రశ్రేణి తారలను, నిర్మాతలను మోడీ ప్రభుత్వం ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించ