-
Home » Minister Piyush Goyal
Minister Piyush Goyal
మంత్రి పీయుష్ గోయల్తో ఎలన్ మస్క్ భేటీపై ఉత్కంఠ .. భారత్లోకి టెస్లా ఎంట్రీ షురూ..?
November 10, 2023 / 12:48 PM ISTటెస్లా కార్లు ఇక భారత్ లో ఎంట్రీ ఇవ్వనున్నాయా..? దీని కోసమేనా భారత్ మంత్రితో టెస్లా అధినేత ఎలన్ మాస్క్ భేటీ అవుతున్నారా..? అమెరికా వేదికగా భారత్ లోకి టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా...?
Exports Of Onion: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం నిజమేనా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి!
February 26, 2023 / 06:13 PM ISTదేశంలో ఉల్లి ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదు. ఇండియా నుంచి ఏ దేశానికైనా ఎగుమతి చేయొచ్చు. ఈ విషయంలో తప్పుడు ప్రకటనలు వెలువడటం సరికాదు. అయితే, ఉల్లి విత్తనాల ఎగుమతులపై మాత్రమే నిషేధం ఉంది.…
Free Foodgrain Scheme: రేషన్ కార్డుదారులకు కేంద్రం తీపి కబురు.. ఉచిత బియ్యం పంపిణీ మరో ఏడాది పొడిగింపు
December 23, 2022 / 09:18 PM ISTపేదలకు అందిస్తున్న ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రం శుక్రవారం వెల్లడించింది.
TRS MPs : పార్లమెంట్లో టీఆర్ఎస్ ఆందోళనలు.. మంత్రి పీయూష్పై ప్రివిలేజ్ నోటీసు
April 4, 2022 / 12:29 PM ISTపారా బాయిల్డ్ రైస్ ఎగుమతుల విషయంలో.. సభను కేంద్ర మంత్రి పియుష్ గోయల్ తప్పుదోవపట్టించారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. సభా హక్కుల ఉల్లంఘనపై...
CM KCR : ఢిల్లీలో సీఎం కేసీఆర్.. చివరి ప్రయత్నంగా కేంద్రంతో చర్చలు, విఫలమైతే
April 4, 2022 / 10:35 AM ISTఆ చర్చలు కూడా విఫలమైతే.. ఈ నెల 11న ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు. దీక్షకు సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులకు ఢిల్లీ నుంచే ఆయన మార్గ నిర్దేశం చేయనున్నట్లు...
Parliament : ధాన్యం దంగల్, సీఎం ద్వారా నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు
April 1, 2022 / 02:32 PM ISTఅవసరం లేకుండా బియ్యం తీసుకుని ఏం చేయాలని, లేనిపక్షంలో మీ రాష్ట్రాల్లోనే బియ్యాన్ని పంపిణీ చేసుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ విషయంలో...
స్కూల్ భవనాలు లేని విద్యార్ధుల..ఖాళీగా పడి ఉన్న రైళ్లు : బోగీలను బడులుగా మార్చేస్తే పోలా..తెరపైకి కొత్త ప్రతిపాదన
February 21, 2021 / 03:49 PM ISTIndian Railways Train Schools : స్కూలు భవనాలు లేని విద్యార్ధులు చెట్ల కింద..పశువుల పాకల్లోను..చదువుకుంటున్న పరిస్థితులు దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మరోపక్క ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వల్ల వచ్చిన ఉపద్రవంతో…
Indian Railway New Year Gift..ఇప్పుడు టిక్కెట్ బుకింగ్ వెరీ ఈజీ..ఫుడ్ కూడా బుక్ చేసుకోవచ్చు
December 31, 2020 / 01:01 PM ISTIRCTC Website revamp tickets booking easy : రైల్వే శాఖ ప్రయాణీకులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇక నుంచి రైల్వే టిక్కెట్లు రిజర్వేషన్ చేయించుకోవటానికి మరింత ఈజీ చేసింది. డిజిటల్ ఇండియాలో…
CAAపై రగడ : బాలీవుడ్ స్టార్స్, నిర్మాతలకు మోడీ ప్రభుత్వం ఆహ్వానం
January 5, 2020 / 01:56 AM ISTపౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర రైల్వే వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం కోసం బాలీవుడ్ అగ్రశ్రేణి తారలను, నిర్మాతలను మోడీ…