-
Home » minister sabitha indra reddy
minister sabitha indra reddy
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఆత్మహత్య.. కూతురి ముందే గన్ తో కాల్చుకున్న ఫాజిల్
అయితే ఫాజిల్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని సమాచారం. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Cyber Security Course : డిగ్రీలో కొత్త కోర్సు.. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
ఫేక్ సర్టిఫికేట్లను అరికట్టేందుకు స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సిస్టం (ఎస్ఏవీఎస్) ను ప్రవేశపెట్టగా, ఇది విజయవంతంగా సేవలందిస్తున్నదని ప్రశించారు. సైబర్ సెక్యూరిటీ విద్యార్థులను సైబర్ యోధులుగా తయారు చేస్తుందని ఆకాంక్షించారు.
TRT Notification : టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల.. 5,089 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. మొత్తం 3,149 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు.
Sabitha Indra Reddy : మోదీకి తెలంగాణ అంటే ఎప్పటికీ ద్వేషమే.. విభజన హామీలు మర్చిపోయి విష ప్రచారం : మంత్రి సబిత ఇంద్రారెడ్డి
తెలంగాణ ఒక రాష్ట్రంగా పరిపాలన చేస్తూ దేశానికే ఒక బాట చూపుతుంటే కళ్ళు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు అని వెల్లడించారు.
TS Inter Results: ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల హవా.. విద్యార్థుల తల్లిదండ్రులకు కీలక సూచన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.
Bandi Sanjay Comments: మహిళల్ని అవమానించిన బండి సంజయ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.. బీఆర్ఎస్ మహిళా మంత్రుల డిమాండ్
మ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా మంత్రులు, పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీజేపీ, బండి సంజయ్పై విమర్శలు �
Sathwik Case : శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ సూసైడ్తో కదిలిన విద్యాశాఖ
శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనతో తెలంగాణ విద్యాశాఖ కదిలింది. సోమవారం 14 ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ కాబోతున్నారు.
వివాదానికి విరామం
వివాదానికి విరామం
Governor Tamilisai: గవర్నర్తో మంత్రి సబిత ఇంద్రారెడ్డి భేటీ.. బిల్లుపై వివరణ
గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో మంత్రి సబిత ఇంద్రారెడ్డి గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లుపై వివరణ ఇచ్చారు. మంత్రి వెంట పలువురు అధికారులు ఉన్నారు. అయితే వీరి భేటీ సుమారు 40 నిమిషాల పాటు సాగింది. బిల్లుపై అభ్యం�
Telangana : మంత్రి సబితకు గవర్నర్ అపాయింట్ మెంట్ కన్ఫామ్
తెలంగాణ గవర్నర్ తమిళిసై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. గవర్నర్ ఈరోజు సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉండటంతో మంత్రికి రేపు అంటే శుక్రవారం అపాయింట్ మెంట్ ఇచ్చారు.