Home » Minister Satya Kumar
వైసీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు అంటూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి.
తెలంగాణలో కేటీఆర్ ధరణి పేరుతో భూ మాఫియాకు తెరలేపినట్లే.. ధర్మవరంలో కేతిరెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు.