Home » Minister Singireddy Niranjan Reddy
తెలంగాణలో ధ్యాన్యం కొనుగోళ్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై కేంద్రంతో తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రులు ఢిల్లీ చేరారు.
తెలంగాణలో వరి మంటలు కొనసాగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలూ పేలుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ
కొంటరా.._ కొనరా..__
తెలంగాణలో రైతులకు రెండో దఫా రుణమాఫీ కానుంది. రేపటి నుంచి రూ.50 వేల లోపు రైతు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.