Home » Minister Vemula Prasanth reddy
ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవసరం తమకు లేదని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని, ఈ సందర్భంగా మాట్లాడారు. తాము పూర్తి కాలం అధికారంలో ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ �
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను శుక్రవారం నాడు మంత్రి వేముల పరిశీలించారు. వసంత్ విహార్ లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇవాళ మరో ముందడుగు పడింది.
తెలంగాణ నుంచి యాసంగి వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్రం తొండి చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.