Home » Minister Vidadala rajini
ఏపీ ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్గా మహిళా అభ్యర్థులు
Minister Vidadala Rajini : గుంటూరులో డయేరియా ప్రబలుతోంది. నగరంలో అనేక మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారు. వివిధ ఆస్పత్రులలో చేరి డయేరియా బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యంతో ఒకరు మృతి చెందగా, మరో 10 మంది బాధితులు జీజీహెచ�
ఆస్పత్రుల్లో రెగ్యులర్ గా సోషల్ ఆడిట్ చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా ఆరోగ్యశ్రీకి డబ్బులు వసూళ్లు చేయడం లేదని స్పష్టం చేశారు.
ఏపీ మంత్రి విడదల రజనికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఓపెనింగ్ కు వెళ్లి వస్తుండగా.. మంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరుపున రూ.2 లక్షలు చెక్కును అందించారు
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై సూపరింటెండెంట్ డాక్టర్ భారతి వివరణ కోరినట్లు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, అంబులెన్సు మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి రజిని హెచ్చరించారు