-
Home » Ministry of External Affairs
Ministry of External Affairs
Indian Students : అమెరికా నుంచి తిరిగివచ్చిన విద్యార్థులు.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖతో ఏపీ సంప్రదింపులు
ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం అమెరికా విమానం ఎక్కిన విద్యార్థులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు షాక్ ఇవ్వడంతో తీవ్ర నిరాశ చెందారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు కారణం చెప్పకుండానే భారత విద్యార్థులు 500 మందిని వెనక్కు పంపిన ఘటన రెండు తెలుగు
Republic Day Egypt President : భారత రిపబ్లిక్డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షులు.. ఇదే తొలిసారి
వచ్చే ఏడాది జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్ రిపబ్లిక్ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన రిపబ్లిక్ డే ఉత్సవాలకు హాజరవుతున్నారని భారత విదేశాంగ శాఖ ఆదివార�
MEA Driver: హనీ ట్రాప్లో విదేశాంగ శాఖ డ్రైవర్.. పాక్ మహిళకు రహస్యాల చేరవేత
ఆగస్టు 2022లో, పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై 46 ఏళ్ల వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. ఆ వ్యక్తికి 2016లో భారత పౌరసత్వం లభించింది. భాగ్చంద్ అనే గూఢచారి పాకిస్తాన్లో జన్మించి 1998లో తన కుటుంబంతో సహా ఢిల్లీకి వ�
Indian Citizenship: భారత పౌరసత్వం వదులుకున్న ఏడున్నర లక్షల మంది
గడిచిన ఆరేళ్లలో దాదాపు ఏడున్నర లక్షల మంది పౌరులు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2016 నుంచి ఏడున్నర లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదులుకోగా, దాదాపు ఆరు వేల మంది విదేశీయులు భారత పౌరసత్వం తీసుకున్నారని కేంద్రం వెల్లడించ
Kerala Woman: కేరళ మహిళకు ఉరిశిక్ష విధించిన యెమెన్ కోర్టు: క్షమాబిక్ష పెట్టాలంటూ కుటుంబ సభ్యుల వేడుకోలు
తన పాస్ పోర్ట్ ను దాచిపెట్టి, బానిసగా తనతో గొడ్డు చాకిరీ చేయించుకున్న ఒక యెమెన్ యజమానిని హత్య చేసిందంటూ కేరళకు చెందిన ఒక మహిళకు ఆదేశ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది.
Medical College : ఆనంద్ మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ!.. ట్వీట్ వైరల్
ఈ సమస్యను అధిగమించేందుకు మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పెట్టేందుకు ఏమైనా అవకాశాలున్నాయా ? అనేది చూడాలంటూ.. . టెక్ మహీంద్రా చీఫ్ సీపీ గుర్నానిని ఆదేశించారు.
Indians Ukraine : యుక్రెయిన్లో భారతీయులకు విదేశాంగ శాఖ కొత్త మార్గదర్శకాలు
ఇప్పటికే యుక్రెయిన్లో వేలాది మంది భారతీయులు చిక్కుకున్నారు. దాడుల కారణంగా ఎక్కడికక్కడే ఉండిపోయారు. కీవ్, మరికొన్ని నగరాల్లో పెద్దసంఖ్యలో భారతీయ విద్యార్థులు తలదాచుకున్నారు.
Ukraine Tension : యుక్రెయిన్లో 18వేల మంది భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు : విదేశాంగ శాఖ
యుక్రెయిన్లోని భారతీయుల్లో విద్యార్థులు సహా దాదాపు 18 వేల మంది భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు.
New China Ambassador : చైనాలో భారత రాయబారిగా ప్రదీప్ కుమార్ రావత్ నియామకం
సీనియర్ దౌత్యాధికారి ప్రదీప్ కుమార్ రావత్..చైనాలో భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. భారత విదేశాంగ శాఖ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 1990 బ్యాచ్కు
India And Russia : భారత్ కు రష్యా అధ్యక్షుడు, కీలక ఒప్పందాలపై సంతకాలు!
భారత్-రష్యా మధ్య 20సార్లు వార్షిక సదస్సులు జరిగాయి. ప్రస్తుతం జరగనున్నది 21వది. సాధారణంగా ఈ వార్షిక సదస్సు ఒకసారి రష్యాలో జరిగితే మరోసారి భారత్లో జరగడం ఆనవాయితీగా వస్తోంది...