Home » MINISTRY OF FINANCE
అరుదైన వ్యాధుల కోసం జాతీయ పాలసీ 2021 కింద జాబితాలో చేర్చబడిన అన్ని అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్న అన్ని మందులు, ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ఆహారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి పూర్తి మినహాయి�
2022లో జీఎస్టీ ద్వారా నవంబర్ నెలలో రూ. 1.46 లక్షల కోట్లు జమయ్యాయి. కాగా, 2022 డిసెంబర్ నెలలో 1.49 లక్షల కోట్లకు చేరింది. ఇదిలాఉంటే డిసెంబర్ నెలలో ప్రభుత్వానికి వచ్చిన జీఎస్టీ మొత్తం.. 2021 డిసెంబర్ జీఎస్టీ వసూళ్ల కంటే 15శాతం ఎక్కువ అని ప్రభుత్వం తెలిపింది.
15ఏళ్లు దాటిన వాహనాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు అలాంటి వాహనాలను వినియోగించవద్దని సూచించింది.
67.99 లక్షల రీఫండ్స్ ఉన్నట్లు, 2021-22 అసెస్ మెంట్ సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం రూ. 13 వేల 141 కోట్ల రీఫండ్ జారీ చేయడం జరిగిందని వివరించింది.
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దేశంలోని 25 రాష్ట్రాలకు 13,385.70 కోట్ల నిధులు కేటాయించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
దేశంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ MD మరియు CEO అయిన సలీల్ పరేఖ్కు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది.
కొత్త 1రూపాయి నోట్లు తర్వలో చలామణిలోకి రానున్నాయి. అయితే మిగిలిన కరెన్సీ నోట్లలా కాకుండా ఈ కొత్త 1 రూపాయి నోట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖనే ముద్రిస్తుందట. సాధారణంగా అన్ని కరెన్సీ నోట్లను ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తు�