Home » Ministry of Road Transport
మెరిట్, డీమెరిట్ పాయింట్ల వ్యవస్థను కూడా అధికారులు ప్రతిపాదించారు. ట్రాఫిక్ నియమాలు పాటించే వారికి పాజిటివ్ పాయింట్లు, ఉల్లంఘించే వారికి నెగటివ్ పాయింట్లు కేటాయించనున్నారు.
హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇండియాలో ఏటా 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో పాటు ట్రాఫిక్ చట్టాల అమలులో వైఫల్యం కూడా ఈ ప్రమాదాలకు కారణంగా కనిపిస్తో�
.ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే..పెట్రోల్ ఫ్రీగా అందిస్తామని గుజరాత్ రాష్ట్ర సర్కార్ ప్రకటించడం విశేషం. నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించిన వారిలో 50 మందిని ఎంపిక చేసి...
వాహనదారులకు గుడ్ న్యూస్.. మోటార్ వెహికల్ డాక్యుమెంట్ల వ్యాలిడిటీని కేంద్రం పొడిగించింది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ల గడువు అక్టోబర్ 31 వరకు పెంచింది.
వన్ నేషన్ వన్ పర్మిట్..విధానాన్ని తీసుకరావాలని కేంద్రం యోచిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకే సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు చేయాలని కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.