-
Home » Minorities
Minorities
ఒక్కొక్కరికి 50వేలు, మోపెడ్స్.. తెలంగాణలో మరో రెండు కొత్త పథకాలు.. అర్హులు వీరే.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
New Schemes: తెలంగాణలో మరో రెండు కొత్త పథకాలు ప్రారంభమయ్యాయి. మైనార్టీల సంక్షేమం కోసం ఈ రెండు కొత్త స్కీమ్స్ ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళల కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద వితంతువులు, విడా�
మహిళలు విశ్వరూపం చూపించారు, జూన్ 4న టీడీపీకి దిమ్మతిరిగిపోతుంది- వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు
కూటమి నేతలు ఊహల పల్లకిలో విహరిస్తున్నారు. కిందకి రండి. టీడీపీ నేతలు విర్రవీగుతూ దాడులకు పాల్పడుతున్నారు.
Telangana Government : కుటుంబానికి లక్ష రూపాయలు.. దళితబంధు తరహాలో మైనార్టీలకు ఆర్థికసాయం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నిన్ననే దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్ ను రూ.4,016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. Telangana Government
Chandrababu Naidu : నా ప్రాణం అడ్డుపెట్టి మైనారిటీలను కాపాడతా, సబ్ప్లాన్ అమలు చేస్తా-చంద్రబాబు
Chandrababu Naidu : ముస్లింలకు ఇవ్వాల్సిన పథకాలకు తిలోదకాలు ఇచ్చిన ఏకైక పార్టీ వైసీపీ. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు బతుకుతున్నారు.
Malala :ప్రపంచదేశాలు జోక్యం చేసుకోవాలి..అఫ్గన్లో మహిళల దుస్థితిపై మలాలా పిలుపు
అఫ్గనిస్తాన్ ని తాలిబన్లు హస్తగతం చేసుకోవటం, బాలికలు,యువతులు మహిళల రక్షణపై మలాలా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు..
మైనారిటీల అణచివేతకు నిర్బంధ కేంద్రాలు పెంచుతున్న చైనా
చైనాలో మైనారిటీల అణచివేతకు 380 నిర్బంధ కేంద్రాలు రెడీ చేసింది జిన్ పింగ్ ప్రభుత్వం. జిన్జియాంగ్ ప్రాంతంలోని మైనారిటీలైన ఉయ్ గర్ ముస్లింల అణిచివేతకు… చైనా ప్రభుత్వం 380 నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విషయాలను ఆస్ట్రేలియాకు చెందిన ఓస
భారతదేశంలో మైనార్టీలెవ్వరు? ముస్లిం ప్రాంతాల్లో హిందువులు మైనార్టీలు కారా?
ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి శుక్రవారం ఓ వివరణ అడిగింది. దేశమొత్తం మీద హిందువులు మెజార్టీయేకాని చాలారాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో హిందువులకీ మైనార్టీ హోదా ఇవ్వాలని కోర్టును కోరారు. అంతుకుముందు సుప్రీంకోర్టుకూడ�
మోడీ-షా అజెండాలోని తదుపరి కీలక ఇష్యూలు ఇవే!
భారీ మెజార్టీతో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనేక సంచలన నిర్ణయాలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదేసమయంలో మోడీ సర్కార్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక భయాందోళనలకు దారి తీస్తున్నాయి. విపక్షాలను ఎప్
CAA ఎఫెక్ట్ : బర్త్, డెత్ సర్టిఫికేట్స్ కోసం క్యూ
కేంద్రం తీసుకొచ్చిన CAAపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే..డెత్, బర్త్ సర్టిఫికేట్ల కోసం ప్రజలు సంబంధిత కార్యాయాల ఎదుట క్యూలు కడుతున్నారు. తమకు సర్టిఫికేట్స్ జారీ చేయాలని కోరుతున్నారు. 2019, డిసెంబర్ నెలలో అత్యధికంగా సర్టిఫి
పాకిస్థాన్ పౌరసత్వం ఎలా ఇస్తుంది? మైనార్టీలకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి?
భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAB) అమల్లోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత నెలకొంది. ప్రత్యేకించి అసోం ప్రజలు ఈ కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పలు రాష్ట్రాలు సైతం తప్పుబట్టాయి. మూడు పొరుగుదేశాల నుంచివచ్చే వలసదారులకు లబ