Home » Minorities
కూటమి నేతలు ఊహల పల్లకిలో విహరిస్తున్నారు. కిందకి రండి. టీడీపీ నేతలు విర్రవీగుతూ దాడులకు పాల్పడుతున్నారు.
నిన్ననే దివ్యాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్ ను రూ.4,016కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. Telangana Government
Chandrababu Naidu : ముస్లింలకు ఇవ్వాల్సిన పథకాలకు తిలోదకాలు ఇచ్చిన ఏకైక పార్టీ వైసీపీ. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు బతుకుతున్నారు.
అఫ్గనిస్తాన్ ని తాలిబన్లు హస్తగతం చేసుకోవటం, బాలికలు,యువతులు మహిళల రక్షణపై మలాలా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు..
చైనాలో మైనారిటీల అణచివేతకు 380 నిర్బంధ కేంద్రాలు రెడీ చేసింది జిన్ పింగ్ ప్రభుత్వం. జిన్జియాంగ్ ప్రాంతంలోని మైనారిటీలైన ఉయ్ గర్ ముస్లింల అణిచివేతకు… చైనా ప్రభుత్వం 380 నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ విషయాలను ఆస్ట్రేలియాకు చెందిన ఓస
ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి శుక్రవారం ఓ వివరణ అడిగింది. దేశమొత్తం మీద హిందువులు మెజార్టీయేకాని చాలారాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో హిందువులకీ మైనార్టీ హోదా ఇవ్వాలని కోర్టును కోరారు. అంతుకుముందు సుప్రీంకోర్టుకూడ�
భారీ మెజార్టీతో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనేక సంచలన నిర్ణయాలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదేసమయంలో మోడీ సర్కార్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక భయాందోళనలకు దారి తీస్తున్నాయి. విపక్షాలను ఎప్
కేంద్రం తీసుకొచ్చిన CAAపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే..డెత్, బర్త్ సర్టిఫికేట్ల కోసం ప్రజలు సంబంధిత కార్యాయాల ఎదుట క్యూలు కడుతున్నారు. తమకు సర్టిఫికేట్స్ జారీ చేయాలని కోరుతున్నారు. 2019, డిసెంబర్ నెలలో అత్యధికంగా సర్టిఫి
భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAB) అమల్లోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత నెలకొంది. ప్రత్యేకించి అసోం ప్రజలు ఈ కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పలు రాష్ట్రాలు సైతం తప్పుబట్టాయి. మూడు పొరుగుదేశాల నుంచివచ్చే వలసదారులకు లబ
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై సోమవారం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో తీర్మాణం చేయడంపై కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు పాక్ లేదని భారత విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. పాక్ తీర్మ