Home » minority
ఇంగ్లండ్, వేల్స్ ఇప్పుడు మైనారిటీ క్రిస్టియన్ దేశాలుగా మారిపోయాయి. ఇంగ్లండ్, వేల్స్ లోని 46.2 శాతం మంది ప్రజలు (2.75 కోట్ల మంది) తాము క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. 2011తో పోల్చితే 2021లో క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య 13.1 శాతం �
పాకిస్తాన్లో హిందూ బాలిక అపహరణకు గురైంది. సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలోని, హైదరాబాద్లో ఆమె కిడ్నాపైనట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. హిందూ అమ్మాయిలు కిడ్నాప్ కావడం పదిహేను రోజుల్లో ఇది నాలుగోసారి.
abdul aziz : గత సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వైసీపీ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో నెల్లూరు రూరల్ ని�