Mirage fighters

    ఆపరేషన్ యుద్ధ్ : 12 యుద్ధ విమానాలు, 1000 కేజీల బాంబులు.. 300 మంది హతం

    February 26, 2019 / 04:33 AM IST

    మాటలు చేతల వరకు వచ్చాయి. కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ పై ఏ మాత్రం సానుభూతి చూపించలేదు భారత్. మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చిన మోడీ.. అన్నంత పనీ చేశారు. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి తీవ్రవాద శిబిరాలపై విచుకుపడింది భారత్ వాయు

10TV Telugu News