Home » Mirchi Farmers
మిర్చి రైతులు సంక్షోభంలో ఉంటే మేము స్పందించే వరకు ప్రభుత్వంలో కదలిక రాలేదని సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు జగన్.
Mirchi Farmers : ఎరువులు, కూలీలు, పురుగు మందుల ఖర్చులు పెరిగిపోయాయని, ఈ క్రమంలో కనీస ధర రాకుంటే.. తాము పంటలు వేసి ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు.