mis fire

    తుపాకీ పేలి సెక్యూరిటీ గార్డు మృతి

    November 1, 2020 / 11:51 AM IST

    security guard died : సికింద్రాబాద్ లో ఒక బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు చేతిలోని తుపాకి పేలి ఆ వ్యక్తి మరణించాడు. రాణి గంజ్ లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న మధు అనే వ్యక్తి చేతిలోని తుపాకి ఆదివారం ఉదయం పేలింది.

10TV Telugu News