Home » Missing girl
రైస్సా అనే అమ్మాయి తన స్నేహితులతో కలిసి ఈ నదిలో స్నానం చేస్తూ మునిగి మృతిచెందిందని పోలీసులు తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో విషాదం నెలకొంది. జవహర్ నగర్ లో అదృశ్యమైన బాలిక మృతి చెందారు. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ వెంటనే డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. యువతి కాకినాడలో ఉందని తెలుసుకున్నారు.
నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీని తల్లిదండ్రులకు అప్పగించడంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయవాడ పడమట పీఎస్లో కంప్లయింట్ చేశారు పెంచిన తల్లి జయరాణి దంపతులు. 15 ఏళ్ల తర్వాత సొంత కుటుంబసభ్యులను భవానీ కలుసుకోగా.. ఇది ఫేస్ బుక్ ద్వారా జర