Home » Missing
Body of missing MiG-29 pilot found 11 రోజుల క్రితం అదృశ్యమైన మిగ్-29 పైలట్ కమాండర్ నిశాంత్ సింగ్ మృతదేహం లభ్యమైనట్లు సోమవారం(డిసెంబర్-7,2020)నేవీ అధికారులు తెలిపారు. నవంబర్-26న MIG-29K శిక్షణ విమానం అరేబియా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. దేశీయ ఏకైక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్
Jiaguda polling booth Votes missing : హైదరాబాద్ జియాగూడ పోలింగ్ బూత్ 38లో ఓట్లు గల్లంతయ్యాయి. 914ఓట్లకు గాను 657ఓట్లు గల్లంతయ్యాయి. ఆన్లైన్ ఓటర్ లిస్ట్లో ఓటు ఉన్నప్పటికీ పోలింగ్ బూత్లో పేర్లు లేవని ఓటర్లు అంటున్నారు. ఓటర్ స్లిప్లు వచ్చినప్పటికీ ఓట్లు లేకపోవడంతో �
tollywood assistant director missing : టాలీవుడ్ కు చెందిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కొద్దిరోజులనుంచి కనిపించకుండా పోయాడు. అదృశ్యమయ్యాడు. దీంతో అతని తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. యూసఫ్ గుడా మధురానగర్ లో నివసించే కార్తీక్(24) టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస�
Five of same family missing in Nellore district : నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జీకె పల్లి ఎస్సీ కాలనీలో మిస్టరీ జరిగింది. గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు అదృశ్యం అయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో….పిల్లలకు ఒంట్
బీహార్ లో జరిగిన ఓ పడవ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఇవాళ ఉదయం భగల్ పూర్ జిల్లాలో గంగానదిలో 100 మందికిపైగా రైతులు, కూలీలతో వెళ్తున్న ఓ పడవ మునిగిపోయింది. నౌ గచ్చియా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సామర్థ్యానికి మించి ప�
married woman missing with children : హైదరాబాద్ లో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలికాలంలో వివాహిత మహిళలు, యువతులు ఇంటి నుంచి వెళ్ళిపోతున్న కేసులు సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా మియాపూర్ లోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆదృశ్యం అయ్యారు. మియాపూర్ హఫీజ
missing bank employees safe in chittoor district : చిత్తూరు జిల్లాలో 10 మంది బ్యాంకు ఉద్యోగులు ఆదృశ్యమవటం కలకలం రేపింది. జిల్లాలోని సదాశివకోన జలపాతానికి ఆదివారం 10 మంది బ్యాంకు ఉద్యోగులు విహార యాత్రకు వెళ్లారు. ఆదివారం రాత్రికి కూడా వారు ఇళ్లకు తిరిగి చేరుకోలేదు. ఆచూకి కోస�
missing cases in hyderabad: హైదరాబాద్లో మనుషులు మాయం అయిపోతున్నారు. ఎటు వెళ్తున్నారో తెలియదు.. ఏమైపోతున్నారో తెలియదు. ఉన్నట్టుండి అదృశ్యమవుతున్నారు. భాగ్యనగరంలో నాలుగు రోజుల్లోనే వందలాది మంది కనిపించకుండా పోయారు. వీరిలో యువతులు, మహిళలు, చిన్నారులే ఉండటం ఆ
married women missing with children : హైదరాబాద్ కూకట్ పల్లిలో ఒక వివాహిత మహిళ తన ఇద్దరు పిల్లలతో ఆదృశ్యం అయ్యింది. కూకట్ పల్లి రాజీవ్ గాంధీ నగర్ లో నివసించే మానస తన ఇద్దరు పిల్లలు తేజ(9) ,యశ్విక(8) లతో కలిసి పుట్టింటికి వెళుతున్నానని చెప్పి మంగళవారం బయలుదేరి వెళ్లింది
Vietnam: 90 People Killed As Floods ఆగ్నేయ ఏసియా దేశమైన వియత్నాంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఓ వైపు వరదలు,మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో వియత్నాం విలవిలలాడుతోంది. గడిచిన రెండు వారాలుగా కురుస్తున్నఅతి భారీ వర్షాలతో . క్వాంగ్ �