Missing

    ముగ్గురు పిల్లలతో సహా వివాహిత ఆదృశ్యం

    October 19, 2020 / 12:56 PM IST

    married woman missing : తిరుపతి కి చెందిన వివాహిత మహిళ శ్రీలేఖ తన ముగ్గురు పిల్లలతో సహా ఆదృశ్యం అయ్యింది. కెన్నడీ నగర్ కు చెందిన శ్రీలేఖ అనే మహిళ నిన్న మధ్యాహ్నం తన ముగ్గరు పిల్లలు దీక్షతశ్రీ, తేజశ్రీ, కార్తీక్ లను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సాయంత�

    ఇది ఇండియన్ ఆర్మీ అంటే, ఉగ్రవాది మనస్సు మార్చిన జవాన్లు

    October 17, 2020 / 09:55 AM IST

    Missing SPO : ఉగ్రవాది మనస్సు మార్చారు ఇండియన్ ఆర్మీ జవాన్లు. ఉగ్రవాదం మంచిది కాదు..లొంగిపోవాలని, ఎవరూ ఏమీ చేయరని ఆర్మీ భరోసా ఇచ్చింది. అతని చేతిలో ఏకే 47 ఉన్నా..జవాన్లు, తండ్రి చెబుతున్న మాటలు నమ్మకం కలిగించాయి. వెంటనే ఏకే 47 రైఫిల్ ను పక్కన పడేసి లొంగిపో

    లారా రవికుమార్ మిస్సింగ్ సుఖాంతం, 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది

    October 12, 2020 / 07:47 AM IST

    Missing 16-year-old Student Lara Ravikumar : లారా రవికుమార్ మిస్సింగ్ సుఖాంతం, 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది లారా మిస్సింగ్ వ్యవహారం సుఖాంతమైంది. నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన లారా ఆదివారం రాత్రి ఇంటికి చేరుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరా�

    రూ.500 దొంగతనం చేశాడని బాలుడ్ని కొట్టి చంపిన మహిళ

    September 24, 2020 / 05:41 PM IST

    ఒడిషాలో దారుణం జరిగింది. రూ.500 లు దొంగిలించాడనే ఆరోపణలోతో ఒక మహిళ 14 ఏళ్ల బాలుడ్ని చితక్కొట్టింది, ఆ దెబ్బలకు బాలుడు కన్నుమూశాడు. ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలోని కరంజియా పోలీసు స్టేషన్ పరిధిలోని కియపనోపోషి గ్రామంలో నివసించే రాజన్ బెహరా (14) అనే �

    రథంలో సింహాలు మాయం : దుర్గమ్మ చూస్తూ ఊరుకుంటుందా ? శిక్షిస్తుందా ?

    September 17, 2020 / 02:28 PM IST

    Bejawada దుర్గమ్మ గుడిలో ఏం జరుగుతోంది. రథానికి ఉన్న విగ్రహాలు మాయం కావడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలా మాయమయ్యానే చర్చ జరుగుతోంది. ఏపీ రాష్ట్రంలో ఆలయాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు మానవ తప�

    చంబల్ నదిలో​ పడవ బోల్తా…12 మంది మృతి

    September 16, 2020 / 03:54 PM IST

    రాజస్థాన్​లోని కోటాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇటావా వద్ద చంబల్​ నదిలో దాదాపు 45 మందితో వెళ్తోన్న పడవ నీటమునిగింది. బూందీ జిల్లాలోని కమలేశ్వర్‌ మహాదేవ్​ ఆలయానికి సుమారు 45 మందితో వెళ్తున్న పడవ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రయాణికుల్లో మహిళలు, చిన్�

    బాయ్ ఫ్రెండ్ కోసం వెళ్లిన యువతి పళ్లు పీకి, తల పగులగొట్టి దారుణ హత్య

    August 18, 2020 / 09:35 PM IST

    కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టిన తల్లికి షాక్ తగిలినట్లైంది. బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి టెక్సాస్ నుంచి మెక్సికన్ బోర్డర్ సిటీలోని మాటమారోస్ కు వెళ్లిన లిజబెత్ ఫ్లోర్స్(23) అనే యువతి విగత జీవిగా కనిపించింది. ఆ డెడ్ బాడీని చూస్తుంట�

    దేవుడి దర్శనం చేసుకుంది..కోడలు కోసం నాలుక కోసుకుంది

    August 18, 2020 / 02:14 PM IST

    కోడలు కోసం నాలుక కోసుకుంది. దేవుడి దర్శనం చేసుకున్న అనంతరం తప్పిపోయిన కోడలు క్షేమంగా ఇంటికి రావాలని దేవుడిని ప్రార్థిస్తూ…ఓ మహిళ తన నాలుకను కోసుకుంది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని Seraikela-Kharsawan జిల్లాలో NIT క్యాంపస్ లో చోటు చేసుకుంది. ఆసుపత్రికి వ�

    saravana bhavan : సాంబార్ లో సగం బల్లీ..మిగతా సగం ?

    August 3, 2020 / 06:49 AM IST

    ఓ రెస్టారెంట్ కు వచ్చిన వారికి షాక్ తగిలింది. దోస -సాంబార్ ఆర్డర్ చేశారు. కానీ…సాంబార్ లో చచ్చిపోయిన బల్లీని చూసి నోరెళ్లబెట్టారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. లగ్జరీ హోటల్స్, ఆహార పదార్థాలకు పేరొందిన మార్కెట్ లో saravana bhavan ఉంది. వీక

    బాలిక గ్యాంగ్ రేప్, హత్య.. అట్టుడుకుతున్న వెస్ట్ బెంగాల్, హింసాత్మకంగా మారిన నిరసనలు

    July 20, 2020 / 08:38 AM IST

    బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనతో వెస్ట్ బెంగాల్ అట్టుడుకుతోంది.‌ ఉత్తర దీనాజ్‌పూర్‌ జిల్లాలోని చోప్రాలో ఈ ఘటన జరిగింది. బాలికపై హత్యాచారాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. వారు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగ

10TV Telugu News