Home » Missing
అనంతపురం పట్టణంలో ప్రభుత్వ మద్యం షాపు సూపర్వైజర్ శ్రీనాథ్ మిస్సింగ్.. మిస్టరీగా మారింది. శ్రీనాథ్ ఏమయ్యాడు? ఎక్కడ ఉన్నాడు? అసలేం జరిగింది? సూసైడ్
ప్రజా ప్రతినిధులు కనిపించడం లేదనే కంప్లయింట్స్ అధికమౌతున్నాయి. పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయ్యారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే…వైసీపీ నేతలు కూడా కంప్లయింట్స్ చేయడం ప్రారంభిం
హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు పిల్లల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. స్కూల్కి వెళ్లిన పిల్లలు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటు చేసుకుంది. విద్యార్థిని అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. 3 రోజుల తర్వాత నిహారిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో
ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఇంతకీ ఎవరా దోషులు? ఎవరు అసలు నిర్దోషులు? హైదరాబాద్ తుకారాంగేట్ పీఎస్ పరిధిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల ముందున్న సవాళ్లు ఇవి. దోషులను పట్టుకునేందుకు విచారణ బృందాన్ని రంగంలోకి దింపినా కేసు మిస్�
టూరిస్టుల కేంద్రంగా ప్రఖ్యాతి చెందిన న్యూజిలాండ్ లోని వైట్ఐలాండ్ అగ్నిపర్వతం అకస్మాత్తుగా పేలింది. భారత కాలమారం ప్రకారం సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది అక్కడ చిక్కుకుని పోయా�
రాజస్థాన్ లో దారుణం జరిగింది. టాంక్ జిల్లాలో శనివారం(నవంబర్-30,2019)అదృశ్యమైన ఆరేళ్ల విద్యార్థిని… రేప్ చేయబడి,తన స్కూల్ బెల్టునే మెడకు బిగించి అత్యంత దారుణం చంపివేయబడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి గ్రామం కేథడికి దగ్గర్లోని నిర్�
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిర్ధారించిన
పాకిస్తాన్ లో అరెస్టైన తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రశాంత్ చాలా నెమ్మదస్తుడని.. మంచివాడని.. ప్రేమలో విఫలమై డిప్రెషన్ లో పాకిస్తాన్ వెళ్లి ఉంటాడని ఆయన తండ్రి బాబూరావు చెప్పారు. బాబురావు కుటుంబం గత ఐదు ఏళ్లుగా కూకట్ పల్లిలో నివాసం ఉంటోంద
శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.