Home » Missing
తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రెజరీ నుంచి 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయం అయ్యాయి. వీటితోపాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా మాయమైనట్లుగా తెలుస్తుంది. తిరుమల శ్రీవారికి వచ్చిన ఆభరణాల లెక్కల్లో అవకతవకలు జరగడం ఆలస్యంగా వెలుగులో�
బాలీవుడ్ ముద్దుగుమ్మలు ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె ఈసారి ఫోర్బ్స్లో చోటు దక్కించుకోలేకపోయారు.గత సంవత్సరం ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళల్లో టాప్-100లో స్థానం దక్కించుకున్న ప్రియాంక చోప్రా, ఈఏడాది తన స్థానా
ఖమ్మం పట్టణంలో 13 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. 3 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఓ పురాతన భవనంలో
ఖమ్మం జిల్లా వాసి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నే ఉదయ్ ప్రతాప్ ఏకైక కుమారుడు ఉజ్వల్ శ్రీహర్ష ఆచూకీ ఇంకా తెలియలేదు. అదృశ్యమై రెండు రోజులవుతున్నా ఇంకా శ్రీహర్ష
లండన్లో చదువు కోసం వెళ్లిన తెలుగు విద్యార్థి హర్ష అదృశ్యమయ్యాడు. ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ కుమారుడే హర్ష. అయితే హర్ష శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. లండన్ల
ఢిల్లీ : 20 లక్షల ఈవీఎంలు తయారు చేసిన వారి దగ్గర నుంచి కనపడకుండా పోయాయని, ఆధారాలు లేకుండా కధనాలు ప్రసారం చేసిన టీవీ 9 భారత్ వర్ష్ పై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రాహుల్ చౌదరికి ఈసీ అధికార ప్ర�
24 గంటలు గడిచిపోయాయి. శిశువు ఆచూకి తెలియడం లేదు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ ఆచూకి చెప్పాలని..ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వహిందని వారు వెల్లడిస్తున్నారు. సంగారెడ్డి మాతాశిశు అస్పత్రి నుంచి మాయమై�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్ పూర్ వసతి గృహంలో అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది సీబీఐ. సీబీఐ విచారణలో భయంకర నిజాలు వెలుగు చూసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ముజఫర్ పూర్ వసతి గృహంలో నిర్వాహకుడు బ్
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హజీపూర్లో దారుణం జరిగింది. పదో తరగతి స్పెషల్ క్లాసులకు వెళ్లిన శ్రావణి అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. బొమ్మలరామారం మండలం హజీపూర్కు చెందిన పాముల నర్సింహ కుమార్తె శ్రావణి.. మేడ్చల్�
శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం (ఏప్రిల్ 21, 2019) ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోయారు. మరో ఐదుగురు కార్యకర్తల ఆచూకీ ఇప్పటికీ లేదు. వారి కోసం గాలిస్తున్నారు. క్షేమంగా ఉన్నారా లేదా అని కూడా ఇంకా తెలియరాల�