Missing

    ఎన్నికల అధికారి అర్నబ్ రాయ్ మిస్సింగ్

    April 19, 2019 / 08:17 AM IST

    పశ్చిమబెంగాల్ నదియా జిల్లాలో ఎన్నికల అధికారి అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. అతని ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా ? లేక ఎక్కడికైనా వెళ్లాడా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అర్నబ

    ఎక్కడున్నావమ్మా : హైదరాబాద్ ATMల్లో రూ.2వేల నోటు మిస్సింగ్

    April 4, 2019 / 06:21 AM IST

    ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల క్రమంలో ATMల్లో రూ.2వేల  నోటు మాయం అయ్యింది. హైదరాబాద్ సిటీలోని ఏ ఒక్క ATM నుంచి 2వేల నోట్లు రావటం లేదు.

    సినిమా కథ లాంటిదే: కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్

    April 4, 2019 / 02:51 AM IST

    సినిమాల్లో చూసే కథలు అప్పుడప్పుడూ నిజజీవితంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా అన్నదమ్ముల అనుబంధం సినిమా కథ వంటిదే. అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్‌కు చెందిన మౌలాలిలోని నవోదయనగర్‌లో నివాసముండే సుసన్నా, అబ్బాస్‌ దంపతులకు దీపక్‌(22), దినేశ్‌జీనా ల

    ఏప్రిల్ 12న రీ ఎంట్రీ : రూ.2వేల నోటు మాయం

    March 28, 2019 / 05:45 AM IST

    హైదరాబాద్: ఇప్పుడు ఎక్కడ చూసినా రూ.2వేల నోటు గురించే చర్చ జరుగుతోంది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం రూ.2వేల

    రాఫెల్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

    March 14, 2019 / 11:59 AM IST

    రాఫెల్ కేసులో తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నిర్ణయం తీసుకుంది.రాఫెల్ కేసులో 2018 డిసెంబర్-14న కేంద్రప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇస్తూ సుప్రీం తీర్పునిచ్చిన విషయ�

    మిస్టరీ ఏంటీ : ఎన్నారై డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య.. ఆ తర్వాత అతను కూడా

    March 6, 2019 / 06:18 AM IST

    ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం ఉదయం  అకస్మాత్తుగా మాయమైన భారత సంతతికి చెందిన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి(32) శవమై కన్పించింది.

    తెలుగు దంత వైద్యురాలు మిస్సింగ్

    March 5, 2019 / 04:24 PM IST

    ఆస్ట్రేలియాలో తెలుగు దంత వైద్యురాలు ప్రీతి రెడ్డి అదృశ్యం స్థానిక తెలుగు వర్గాలలో కలకలం సృష్టిస్తుంది. 32 సంవత్సరాల ప్రీతీ రెడ్డి ఆదివారం నుంచి కనిపించకుండా పోయినట్టు గుర్తించారు. సిడ్నీలో నుంచి ఆమె ఆచూకీ లేకుండా పోయినట్లు పోలీసులు చెబుతు

    అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 23మంది మృతి

    March 4, 2019 / 05:20 AM IST

    అమెరికాలో మరోసారి టోర్నడోలు భీభత్సం సృష్టించాయి. అలబామా రాష్ట్రంలోని దక్షిణ లీ కౌంటీలో ఆదివారం(మార్చి-3,2019) రెండు టోర్నడోలు విరుచుకుపడటంతో 23మంది  ప్రజలు చనిపోయారని, చనిపోయినవారిలో చిన్నారులు కూడా ఉన్నారని, అనేకమంది గల్లంతయ్యారని,గల్లంత�

    రాఫెల్ ఉంటే ర‌ప్ఫాడించేవాళ్లం

    March 3, 2019 / 10:11 AM IST

    పాక్ లోని ఉగ‌్ర‌శిబిరాల‌పై వాయుసేన మెరుపుదాడుల‌పై ప్ర‌తిప‌క్షాల‌ను తీరుని ప్ర‌ధాని మోడీ త‌ప్పుబ‌ట్టారు. రాఫెల్ యుద్ధ‌విమానాలు మ‌న ద‌గ్గ‌ర లేక‌పోవ‌డం వ‌ల్లే యావ‌త్ దేశం భాధ‌ప‌డుతుంద‌ని అన్నారు. శ‌నివారం(మార్చి-2,2019) ఢిల్లీలో నిర్వ‌హించిన �

    100 ఏళ్ల మర్రిచెట్టు మాయం: పోలీసుల పరుగులు

    March 3, 2019 / 06:46 AM IST

    బెంగళూరు : నగరంలో అర్థరాత్రి ఓ విచిత్రంగా ఘటన చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే వందేళ్ల చరిత్ర కలిగిన ఓ మర్రిచెట్టు మాయమైంది. ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది. నగరంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న 100 వయసున్న మర్రిచెట్టును రాత్రికి రాత్రే ఎవ�

10TV Telugu News