Home » Mithila Palkar
హీరోయిన్ మిథిలా పాల్కర్ తాజాగా ఇలా మెరిసేటి డ్రెస్ లో అందాలతో మెరిపిస్తుంది.
హీరోయిన్ మిథిలా పాల్కర్ తాజాగా ఇలా రెడ్ శారీలో మిలమిల మెరుస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన లవ్ ఎంటర్టైనర్ మూవీ 'ఓరి దేవుడా' సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన నటి 'మిథిలా పాల్కర్'. తాజాగా ఈ భామ 'లిటిల్ థింగ్స్' వెబ్ సిరీస్ గాను బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ఫేర్ అవార్డుని అందుకుంది. ఆ ఈవెంట్ లో మిలమిల మెరి�
ముంబై ముద్దుగుమ్మ 'మిథిలా పాల్కర్'.. విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. టెలివిజన్ సిరీస్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ, వాటి ద్వారా మంచి పాపులారిటీనే సంపాదించుకుంది. ఇక మిథిలా నటించిన 'లిటిల్ థింగ్స�
‘ఓరి దేవుడా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ మిథిలా పాల్కర్, తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. తనదైన అందంతో పాటు అభినయంతోనూ అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా క్లోజప్ షాట్స్లో అందాలను ఒలకబోసిన మిథిలా పా�
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం "ఓరి దేవుడా". తమిళ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను సైతం అలరించి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో.. హీరో �
ఓరిదేవుడా సక్సెస్ మీట్లో ఎమోషనలైన విశ్వక్ సేన్
సినిమాకి సంబంధించిన ఏ ప్రమోషన్ లో కూడా వెంకటేష్ పాల్గొనకపోవడం ఆశ్చర్యం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు. దీనికి కూడా వెంకటేష్ రాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. దివాళీ దావత్ ఈవెంట్ కి మాత్రం........
విశ్వక్ సేన్ హీరోగా, వెంకటేష్ గెస్ట్ పాత్రలో నటించిన ఓరి దేవుడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దివాళీ దావత్ అనే ఈవెంట్ చేయగా చిత్ర యూనిట్, యువ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ఆది సాయికుమార్, కార్తికేయ, అల్లరి నరేష్, సందీప్ కిషన్, మరియు పలువు�
విశ్వక్సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన ఓరి దేవుడా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జరగగా రామ్ చరణ్ గెస్ట్ గా విచ్చేశారు.