Home » MLA Anil Kumar
లోకేష్ విడుదల చేసిన ఆస్తుల్లో దొంతాలిలో 25 ఎకరాల భూమి తనదేనని.. దాని విలువ రూ.5 కోట్లు అని పేర్కొన్నారు. తాను మంత్రి అయ్యాక రూ.6 కోట్ల విలువైన భూమిని విక్రయించానని చెప్పారు.
రాజకీయాల్లోకి రాక ముందు తన తండ్రి ఇచ్చిన అస్తి కన్నా.. ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్ కి ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని లోకేష్ ప్రకటిస్తే.. అర గంటలో సింగిల్ గా వస్తానని ప్రకటించారు.
అన్ని మతాలను తాను సమానంగా గౌరవిస్తానని అన్నారు. శబరిమల వెళ్లే భక్తులంతా ముందుగా వావర్ స్వామిని దర్శించుకుంటారని, ఆయన ముస్లింలకు ఆరాధ్య దైవం అని చెప్పారు.