Home » mla arthur
బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ప్లెక్సీలే అధికంగా ఏర్పాటు చేసిన వైనం నెలకొంది. నియోజకవర్గ ప్రథమ పౌరుడుకు ప్రతి సారి అవమానం జరుగుతుందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరి సమావేశం నిర్వహించారు. పటేల్ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్యే ఆర్థర్ బయలుదేరారు.
వైసీపీలోని ఇద్దరు నేతల మధ్య ఇన్నాళ్లూ కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు బహిర్గతమైంది. మంత్రి అనిల్ తీరుపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ మండిపడుతున్నారు.