Home » mla bhumana karunakar reddy
ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి 893వ జన్మదినం వేడుకను ఘనంగా జరుపుకుందామంటూ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవ కరపత్రాలను తిరుపతి వీధుల్లో స్వయంగా ఎమ్మెల్యే భూమన కరు�
2017-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో డేటా చౌర్యం వ్యవహారంలో శాసనసభకు మధ్యంతర నివేదికను సభా సంఘం మంగళవారం సమర్పించింది. డేటా చౌర్యం వ్యవహారంపై హౌజ్ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను తిరుపతి ఎమ్మెల్యే, పెగాసస్ స్పైవేర్ వ్యహారంపై ఏర్పాటైన స
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న.. తిరుమల కొండ కింద, ఏడుకొండల వాడి పాదాల చెంత వొదిగియున్న తిరుపతి నగరం.. నేడు 892వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది.
తిరుపతిలో లాక్డౌన్ ఎలా ఉందో పరిశీలిచేందుకు సైకిల్ పై వెళ్లారు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి. షట్టర్లు మూసేసి ఉన్న షాపుల వద్ద, కూడళ్లలోనూ గంజాయి సేవిస్తూ చాలా మంది కనిపించారు. వాళ్లంతా మాస్క్లు ధరించలేదు. పైగా భౌతికదూరం నిబంధన �
తిరుపతిని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు నగర పాలక కమిషనర్ గిరీషా. తిరుపతి కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ లో కరోనా కేసులు ఉండటంతో మొత్తం పట్టణాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. వైరస్ కట్టడి బాధ్యతను ప్రజలే తీసుకోవాలన్నారు
mla bhumana karunakar reddy: వైసీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రీఇన్ ఫెక్షన్ తో భూమన కరుణాకర్ రెడ్డి బాధపడుతున్నారు. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో ఎమ్మెల్యే భూమన చికిత్సపొంద�