-
Home » MLA Chirla Jaggireddy
MLA Chirla Jaggireddy
అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్లు ఇచ్చాడా? ఇందులో నిజమెంత?
అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్లు విరాళం ఇచ్చారని.. ఆలయ ప్రారంభోత్సవం రోజు ఆహారపు ఖర్చులు పెట్టుకునేందుకు ముందుకు వచ్చారని వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత?
నిషేధించినా : ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రారంభమైన కోడి పందాలు
Chicken races started in both the Godavari districts : ఏపీలో సంక్రాంతి పండుగ సందడి మొదలవడంతో కోళ్ల పందాల జోరు మళ్లీ మొదలైంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా కోడిపందాలు ఆగడం లేదు. ఉభయగోదావరి జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో కోడిపందేలు ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా క
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు ప్రారంభం అయ్యాయి. కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోడి పందాలను ప్రారంభించారు. పోలీసుల హెచ్చరికలను ఫ్లెక్సీలకే పరిమితం చేసి కోళ్ల కొట్లాను ప్రారంభించారు. ఇక ఎమ్మెల్యేనే కోడి పందాలు ప్రారంభించడంత�