Home » mla duddilla sridhar babu
కాంగ్రెస్ జనగర్జన బహిరంగ సభకు విఘాతం కలిగించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Akbaruddin Owaisi: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలుంటే… ఒక్క మంథనిలో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీధర్బాబు ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అధికార పార్టీ నుంచి, రాజకీయంగా, అభివృద
అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ ఘాటుగా