Home » mla etala rajender
తెలంగాణలోని తమ నేతల భద్రత విషయంలో బీజేపీ అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రం ప్రత్యేక భద్రత కల్పించింది. ఒకరికి వై ప్లస్ కాటగిరీ, మరొకరికి వై కాటగిరి భద్రతను కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. అధికారికంగా తనకు ఆర్డర్ కాఫీ అందలేదని అన్నారు. తన భద్రతపై ఇంకా ఎలాంటి ఉత్తర్వులు మాకు రాలేదని చెప్పారు.
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని పాలరం గ్రామంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దొంతగాని వీరబాబు కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు.
రాహుల్ గాంధీకి శిక్ష పడితే బీఆర్ఎస్ చీకటి రోజు అంటూ మాట్లాడిందన్నారు. ధీరుడు, వీరుడు కన్నీరు పెట్టరని.. ఇదేం సంస్కృతో అర్థం కాలేదని చెప్పారు.
చెల్పూరు సర్పంచ్ వేధింపులతో చావు బతుకుల మధ్య ఉన్న మహిళలను ఈటల ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. ఈటల జైలుకి పోయి నేరస్తుడిని మాత్రం పరామర్శించాడని విమర్శించారు.
8 ఏళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు చేసిన వందల కోట్లు ఎక్కడివని నిలదీశారు.
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడే బీజేపీ ఎమ్మెల్యే ఈ టల రాజేందర్ అన్నారు. 70-80 శాతం నిధులు విదుదల కావన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సవాల్ చేశారు. దమ్ముంటే పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అన్నారు.
థర్డ్ ఫ్రంట్ సంగతి అటుంచి రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాలన్నారు. అన్నీ ఆలోచించే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్తానని కేసీఆరే ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.
గత 45 రోజులుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వరి ధాన్యం రోడ్లు, కల్లాల్లో ఎండకు ఏండీ వర్షానికి తడుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.