Home » Mla Gudem Mahipal Reddy
అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని తెలిపింది.
341 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారుల నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చారు. కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్టు ఈడీ అధికారులు తమ విచారణలో గుర్తించారు.