Home » MLA purchase case
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా విచరణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
కాంగ్రెస్ పార్టీని వీడిన 12 మందిని టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసిందని, వారిని అక్రమంగా, చట్టవ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని, దీనిపై గతంలోనే ఫిర్యాదు చేశామని రేవంత్ గుర్తు చేశారు. జనవరి 6వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ విషయ�
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు తమ పరిధిలోకి రాదని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ సీబీఐకి చేరింది. ఏ క్షణమైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జడ్జిమెంట్ సమయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి సాక్షాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలం అయిందని హైకోర్టు పే�
ఇటీవల ఫామ్హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై విమర్శలు చేశారు. ఈ కొనుగోలుకు సంబంధించిన వీడియోను మీడియాకు విడుదల చేశారు.