Home » MLA Rapaka varaprasad
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ప్రకంపనలు సృష్టించాయి. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని తనకు ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనాగ్రహ దీక్షలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. వైసీపీ కండువా వేసుకుని రాజోలులో ర్యాలీ నిర్వహించిన రాపాక.. అనంతరం దీక్షలో కూర్చున్నారు.
Janasena wins 12 panchayats : ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ ఊసే లేదన్నారు. సాక్షాత్తూ ఆ పార్టీ నుంచి గెలుపొందిన నేతే ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ పంచాయతీ ఎన్నికలతో సమాధానం చెప్పారు ఆ పార్టీ సానుభూతిపరులు. రాష్ట్రమంతా అధికార పార్టీ హవా నడుస్తున్నా.. ఆ నియోజకవర్గంలో మాత�
ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. మూడు రాజధానుల ప్రతిపాదన వ్యతిరేకించాలని పవన్ రాసిన లేఖను ఆయన పట్టించుకోలేదు. ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుక�
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏపీ అసెంబ్లీ సాక్షిగా షాక్ ఇచ్చారు. మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలియచేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజులుగా సీఎం జగన్, �
జనసేన పార్టీకి షాక్ తగలబోతున్నది.. ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇబ్బందిగా మారిందా అంటే అవుననే అంటున్నారు సంఘటనలు. జనసేన అధినేత పవన్ ఓవైపు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటే.. ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మా�