Home » Mla Vallabhaneni Vamsi
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్కు ప్రమాదంజరిగింది. కాన్వాయ్లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకున్నాయి.
స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి 19 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయినా టీడీపీ అభ్యర్థి గెలిచారంటే దానికి ఆర్థిక అంశాలే కారణం. ఆ ప్రలోభాల్లో తెలంగాణలో జరిగిన ఘటన పునరావృతం కాకపోవడం చంద్రబాబు నాయుడు అదృష్టం అని గన్నవరం ఎమ�
గన్నవరం టీడీపీ ఆఫీసులో వైసీపీ కార్యకర్తల విధ్వంసంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలపై గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. పోలీసు శాఖను మూసేశారా? వైసీపీలో విలీనం చేశారా? అంటూ ఫైర్ అయ్యారు. (Chandrababu)
కృష్ణా జిల్లా గన్నవరంలో హైటెన్షన్ నెలకొంది. గన్నవరం రగులుతోంది. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. ఆఫీస్ ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి ఓ కారుకు నిప్పు పెట్టారు. ఇది వైసీపీ కార్యకర్తల పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరున�
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వంశీకి ఎడమ చేయి విపరీతంగా లాగినట్లు అనిపిస్తుండటంతో ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిసింది.
వంశీ, వంగవీటి రాధ కౌగిలించుకుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. వంశీ వంగవీటి రాధను కలవడం చర్చకు తెరలేపింది.
నారా లోకేశ్ నిర్వహించిన మీటింగ్ లో హఠాత్తుగా వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని,దేవేందర్ రెడ్డి, రమ్యశ్రీలు నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు.
గన్నవరం వైసీపీలో ఆదిపత్యం పోరు రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీలో గ్రూపు తగాదాలకు ఫుల్ స్టాప్ పడని క్రమంలో తాజాగా గన్నవరం వంశీ, దుట్టాల పంచాయితీ తాడేపల్లి సీఎం జగన్ వద్దకు చేరింది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది.