Home » MLA Vasantha Krishna Prasad
ఎన్నికల ముందు జగన్ ను రాజధానిపై వైఖరి ఏంటని అడిగితే అసెంబ్లీలోనే చెప్పాంగా.. ఇక్కడే ఉంటుందని అన్నారు. కృష్ణా, గుంటూరులో 33 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని వైసీపీ గెలిస్తే..
దేవినేని ఏం వ్యాపారం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవినేని కుటుంబం నందిగామ, మైలవరం నియోజకవర్గానికి చెందిన వారు కాదని స్పష్టం చేశారు.
కొందరు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. వారు ఎవరో తమకు తెలుసని చెప్పారు. తమపై జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు.
స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైలవరం మండలం చంద్రాల సొసైటీ శంకుస్థాపన సభలో మరోసారి ప్రభుత్వంపై అసంతృప్తి వెల్లగక్కారు. తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు.
సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు