Home » MLA's
రాజస్థాన్లో మరోసారి రాజకీయ పోరాటం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తనకు 30మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాజస్థాన్కు చెందిన అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని పైలట్ ఇవాళ(13 జులై 2020) ఒక ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస�
రాజస్థాన్ అధికార కాంగ్రెస్ సర్కారులో సంక్షోభం మరింత ముదిరింది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య అగాధం పెరగడంతో అశోక్ గెహ్లాట్ సర్కారు కూలిపోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అశోక్ గెహ�
రాజస్థాన్లో రాజకీయ కలకలం మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించిన కొన్ని గంటల్లోనే రాజస్థాన్ డిప్యూటీ సీఎ�