Home » MLC Kancharla Srikanth
వైనాట్ 175 అంటూ కుప్పంతో సహా రాష్ట్రంలో అన్ని సీట్లను గెలుస్తానంటోంది అధికార వైసీపీ. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు.
ఇంటి నిర్మాణం కోసం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారి పక్కన రెండు ఎకరాల స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. గత ఏడాది జూలైలోనే రిజిస్ట్రేషన్ పూర్తి అయింది.