Home » MLC Kavitha
తెలంగాణ ప్రయోజనాల గురించి మోదీ ముందు సీఎం రేవంత్ ప్రస్తావించలేదని అన్నారు.
బిజీగా ఉన్నానని చెబితే కవితకు మినహాయింపు ఇస్తున్నారని చెప్పారు. మరి..
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది.
సీబీఐ విచారణకు కవిత దూరం
ఇప్పుడు కవితకి ఇచ్చే నోటీసుల గురించి కిషన్ రెడ్డికి ఏమీ తెలిసి ఉండదని జగ్గారెడ్డి అన్నారు. మళ్లీ ఢిల్లీ..
సీబీఐ విచారణకు హాజరు కావద్దని కవిత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 28న ఈడీ కేసులో సుప్రీంకోర్టులో విచారణ..
ఇప్పటికే లిక్కర్ కేసులో 2022 డిసెంబర్ లో కవితను ఓసారి విచారించింది సీబీఐ. హైదరాబాద్ లో కవిత నివాసంలో 7 గంటలు పాటు విచారించింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో వివాదాస్పదంగా మారుతున్నాయి.
అసలే ఓటమి భారంలో ఉన్న brsకి కవిత వ్యవహారం రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిస్థితులు తెస్తుందన్న చర్చ సాగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖర్చులు ప్రభుత్వం బయట పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. 100 రోజుల తరువాత మేము ప్రశ్నిస్తామని అన్నారు.