Home » MLC Kavitha
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
రేపు తమ ముందు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఈడీ ఇప్పటికే పలు సార్లు కవితను ఈడీ విచారించింది. ఇప్పుడు నోటీసులు జారీ చేసి రేపు విచారణకు రావాలని ఆదేశించింది.
ఉచిత బస్సు పథకం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని, మేడారం జాతరకు వచ్చే పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కవిత ప్రభుత్వానికి సూచించారు.
200 యూనిట్లలోపు కరెంటు వాడితే బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని.. కాబట్టి ప్రజలు బిల్లులు కట్టొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.
ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి తను కట్టుకునే చీర వరకు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్కూటర్ పై ప్రయాణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉండగా ఈ తనిఖీలు జరిగాయి.
ఇప్పటికే రష్మిక ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్, ఓ కేంద్ర మంత్రి, ఎమ్మల్సీ కవిత.. పలువురు స్పందించారు. రష్మిక కూడా దీనిపై స్పందిస్తూ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు.
రష్మిక మార్ఫింగ్ వీడియో పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.