Home » MM Naravane
భారత నూతన సీడీఎస్గా ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే నియమితులయ్యారు. ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది.
వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణ కోసం భారత్-పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి-25న కుదిరిన శాంతి ఒప్పందానికి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా కశ్మీర్ లో భద్రత పరిస్థితులను సమీక్షించేందుకు బుధవారం రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ఆర్మీ చీఫ్..వివిధ ప్రాంతాల
అక్రమంగా సైన్యంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె స్పష్టం చేశారు. తప్పని రుజువైతే ఆ వ్యక్తి సైన్యంలో చేరి 20 ఏళ్లు అయినా సరే తక్షణం తొలగిస్తామని తెలిపారు.
Army chief General Naravane visits forward areas ఆర్మీ చీఫ్ ఎమ్ఎమ్ నరవాణే ఇవాళ(డిసెంబర్-23,2020) తూర్పు లడఖ్ లోని అత్యంత ఎత్తైన రేచిన్ లా సహా పలు ఫార్వార్డ్ ఏరియాలను సందర్శించారు. ఫార్వార్డ్ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో ఆర్మీ చీఫ్ మాట్లాడారు. ఇదే అశక్తి,ఉత్సాహంతో
పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయం పై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరణే సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే వెనక్కి తెచ్చుకోవాలని పార్లమెంట్ ఆదేశిస్తే ఆపరేషన్ పీఓకే నిర్వహించి భారత్ లో కలిపేసేందుకు తమ సైన్యం సిధ్దంగా ఉందని ఆయన తెలిపారు. జనవరి 11, శ