Home » MMTS trains
నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు మీరు రైళ్లను ఉపయోగిస్తుంటారా ? అందులో MMTS రైళ్లో వెళుతుంటారా..అయితే మీకో గమనిక..సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ఫలక్ నుమా – లింగంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనం జరిగే సెప్టెంబర్ 12వ తేదీ గురువారం భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్ళు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-హైద
కొత్త MMTS రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కొత్త సదుపాయాలున్నాయి. గులాబీ, తెలుపు రంగుల్లో కొత్త రైళ్లున్నాయి. కొత్త ఎంఎంటీఎస్ రైళ్లు మే 01వ తేదీ బుధవారం ప్రయాణించనున్నాయి. బుధవారం ఉదయం 4.30 గంటలకు, తిరిగి ఉదయం 6 గంటలకు కొత్త ఎంఎంటీఎస్ రైళ్ల�
నగరంలో MMTS రైళ్లకు కొత్త లుక్ వస్తోంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో రైళ్లు రావడంతో ప్రజలను ఆకర్షించేందుకు కొత్త కొత్త టెక్నిక్లను ఉపయోగిస్తున్నారు రైల్వే అధికారులు. అందులో భాగంగా రైలు బోగీలకు కొత్త కొత్త రంగులు వేయాల�