mob fires

    Gurugram : గురుగ్రామ్ మసీదుపై గుంపు దాడి..మసీదు దహనం, ఒకరి మృతి

    August 1, 2023 / 11:56 AM IST

    హర్యానాలోని నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు జరిగిన రాళ్ల దాడి హింసాకాండలో ముగ్గురు మృతి చెందగా, మరో 45 మందికి గాయాలు అయ్యాయి. అనంతరం గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లోని మసీదుపై సోమవారం అర్థరాత్రి 45 మందితో కూడిన గుంపు దాడి చేస

10TV Telugu News