Mobikiv

     సుప్రీం ‘ఆధార్‌’తీర్పు : కష్టాల్లో మొబైల్ వాలెట్ కంపెనీలు

    January 11, 2019 / 07:17 AM IST

    మొబైల్‌ వాలెట్‌ వినియోగదారులకు ఆర్బీఐ బ్యాడ్ న్యూస్ చెప్పంది. సంస్థలకు కేవైసీ నిబంధనలు కొత్త సమస్యగా మారాయి. కస్టమర్ల వివరాల (కేవైసీ) ధ్రువీకరణ ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్‌బీఐ గతంలోనే ఆదేశాలు జారీచేసింది.

10TV Telugu News