ఉత్తరప్రదేశ్లో విషాదం నెలకొంది. బుల్లెట్ బైకు, ఫోను కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కంటి సమస్యలు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు, వాటిలో ఒకటి ఫోన్లను నిరంతరం ఉపయోగించడం ,ఎక్కువ గంటలు స్క్రీన్ ముందే కూర్చోవటం. అయితే మీ ఫోన్లను ఎండలో ఉపయోగించడం వల్ల పాక్షిక అంధత్వానికి దారితీస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో విషాదం చోటు చేసుకుంది. ఫోన్ లో ఆన్లైన్ గేమ్స్ కు బానిసగా మారిన బాలుడు.. ఇటుక బట్టీలపై కూర్చొని గేమ్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో పాము కాటేసినప్పటికీ చలనం లేకుండా అలాగే గేమ్ ఆడుతూ అపస్మారకస్థితిలోకి వెళ్లి మరణి
మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలిచ్చింది. పని సమయాల్లో మొబైల్ ఫోన్లను పర్సనల్ యూజ్ కోసం వాడొద్దని అందులో సూచించింది. వర్క్ ప్లేస్లో మొబైల్ ఫోన్..
అధికారులకు తెలియకూడదని.. ఫోన్ మింగేశాడు. కడుపులో నొప్పి రావడంతో తట్టుకోలేక బయటకు చెప్పి అడ్డంగా బుక్కయ్యాడు. జైలు అధికారులు చెకింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో మింగేసిన ఫోన్..
ఆన్లైన్ షాపింగ్లో కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. కస్టమర్ ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ అవుతోంది. కొందరికి ఆన్లైన్ సంస్థలు డెలివరీ చేస్తున్న వస్తువులు షాక్ కి..
అతడు స్మార్ట్ విపరీతంగా అడిక్ట్ అయ్యాడు. ఎంతగా అంటే.. చివరికి గతాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాడు. తీవ్ర మానసిక సమస్యతో కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు.
విదేశాల్లో ఉండి...ఇంట్లోని ఫ్యాన్, ఇతర విద్యుత్ ఉపకరణాలను స్విచ్ఛాఫ్ చేయగలిగే...హై వైఫై వస్తువును రూపొందించారు ఇద్దరు విద్యార్థినులు.
ప్రతి ఏడాది పండుగ సీజన్ లో ప్రాడక్టు కంపెనీలు డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం రేట్లు పెంచేందుకు సిద్ధమయ్యాయి కంపెనీలు.
మద్యం సేవించిన సమయంలో సెల్ఫోన్ తీసి దాచిపెడితే..దానికోసం ఒక స్నేహితుడిని కొట్టి చంపి, కాల్చేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.