Home » mobile users
Mobile Recharge Plans Hike : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు మళ్ళీ పెరగనున్నాయి. జియో, ఎయిర్టెల్ ఆపరేటర్లు 10–12శాతం టారిఫ్లను పెంచనున్నాయి.
మొబైల్ యూజర్స్కు గుడ్ న్యూస్
Jio 5.5G vs 5G : రిలయన్స్ జియో (Reliance Jio) సరికొత్త '5.5జీ' నెట్వర్క్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.
Unique ID Number : మొబైల్ యూజర్ల కోసం కొత్త యూనిక్ ఐడీ నెంబర్ వచ్చేస్తోంది. ఆన్లైన్ మోసాలతో పాటు ఇతర సిమ్ స్కామ్ లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది.
Mobile Calling New Rule : మొబైల్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. మే 1 నుంచి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త రూల్స్ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త నిబంధనలతో ఫేక్ ఫోన్ కాల్స్, మెసేజ్లకు చెక్ పెట్టనుంది.
ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2022 మార్చి నాటికి దేశంలో ప్రతి వంద మంది జనాభాకు ల్యాండ్ ఫోన్లు, సెల్ ఫోన్లు, ఇతర ఫోన్లు అన్నీ కలిపి 84.87 ఉన్నట్లు తేల్చింది. బీహార్ రాష్ట్రంలో వంద మందికి కేవలం 52.87 ఫోన్లు మాత్రమే వాడుతున్నారని తాజా నివేదిక ద్వారా వెల్లడైం�
గతంలో మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్లు 30రోజుల కాలపరిమితితో లభించేవి. ఆ తర్వాత వీటిని టెలికాం సంస్థలు 28 రోజులకు తగ్గించాయి. దీంతో సంవత్సరానికి 13సార్లు రీచార్జ్ చేసుకోవాల్సివస్తోంది.
ఇప్పటికే ఎయిర్ టెల్ కంపెనీ మొబైల్ రీచార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచింది. ఇప్పుడు మరొక టెలికం కంపెనీ కూడా ఎయిర్ టెల్ బాటలోనే పయనించింది. రీచార్జ్ టారిఫ్ ధరలు భారీగా..
ఇన్స్టాగ్రామ్ నుంచి వెబ్వెర్షన్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్లలోనే కాదు.. డెస్క్టాప్ వెబ్ వెర్షన్లో కూడా ఫొటోలు, వీడియోలు పోస్టు చేసుకోవచ్చు.
సైబర్ క్రిమిన్సల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలు చెప్పి అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ ఫ్రాడ్స్ గురించి పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నా, చైతన్యం కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు