-
Home » mobile users
mobile users
మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ల ధరలు.. ఈసారి ఎంతంటే?
July 7, 2025 / 03:21 PM ISTMobile Recharge Plans Hike : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు మళ్ళీ పెరగనున్నాయి. జియో, ఎయిర్టెల్ ఆపరేటర్లు 10–12శాతం టారిఫ్లను పెంచనున్నాయి.
మొబైల్ యూజర్స్కు గుడ్ న్యూస్
January 24, 2025 / 07:27 PM ISTమొబైల్ యూజర్స్కు గుడ్ న్యూస్
గేమర్లు, మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. జియో 5.5జీ నెట్వర్క్ వచ్చేసింది..!
January 12, 2025 / 06:17 PM ISTJio 5.5G vs 5G : రిలయన్స్ జియో (Reliance Jio) సరికొత్త '5.5జీ' నెట్వర్క్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.
మొబైల్ యూజర్ల కోసం యూనిక్ ఐడీ నెంబర్ వచ్చేస్తోంది.. ఇక మోసాలకు చెక్ పడినట్టే!
November 8, 2023 / 09:54 PM ISTUnique ID Number : మొబైల్ యూజర్ల కోసం కొత్త యూనిక్ ఐడీ నెంబర్ వచ్చేస్తోంది. ఆన్లైన్ మోసాలతో పాటు ఇతర సిమ్ స్కామ్ లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త…
Mobile Calling New Rule : మొబైల్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. మే 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్.. ఇకపై ఫేక్ ఫోన్ కాల్స్, మెసేజ్లకు చెక్ పడినట్టే..!
April 30, 2023 / 08:47 PM ISTMobile Calling New Rule : మొబైల్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. మే 1 నుంచి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త రూల్స్ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త నిబంధనలతో ఫేక్…
Mobile Use: దేశంలో ఏ రాష్ట్రంలో ఫోన్లు ఎక్కువ వినియోగిస్తున్నారో తెలుసా? ఆర్బీఐ గణాంకాలు ఏం చెప్పాయంటే..
November 27, 2022 / 08:16 AM ISTఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2022 మార్చి నాటికి దేశంలో ప్రతి వంద మంది జనాభాకు ల్యాండ్ ఫోన్లు, సెల్ ఫోన్లు, ఇతర ఫోన్లు అన్నీ కలిపి 84.87 ఉన్నట్లు తేల్చింది. బీహార్ రాష్ట్రంలో వంద…
Mobile Recharge Plans : ఇకపై 28 రోజులు కాదు.. 30 రోజులు, మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ పెంచాలని ట్రాయ్ ఆదేశం
January 29, 2022 / 12:04 PM ISTగతంలో మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్లు 30రోజుల కాలపరిమితితో లభించేవి. ఆ తర్వాత వీటిని టెలికాం సంస్థలు 28 రోజులకు తగ్గించాయి. దీంతో సంవత్సరానికి 13సార్లు రీచార్జ్ చేసుకోవాల్సివస్తోంది.
Tarrif Hike : సామాన్యులపై మరో భారం.. మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెంపు..
November 23, 2021 / 04:48 PM ISTఇప్పటికే ఎయిర్ టెల్ కంపెనీ మొబైల్ రీచార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచింది. ఇప్పుడు మరొక టెలికం కంపెనీ కూడా ఎయిర్ టెల్ బాటలోనే పయనించింది. రీచార్జ్ టారిఫ్ ధరలు భారీగా..
Instagram Web : ఇన్స్టాగ్రామ్ వెబ్ వెర్షన్ చూశారా?.. ఫొటోలు, వీడియోలు పోస్టు చేసుకోవచ్చు!
October 21, 2021 / 05:09 PM ISTఇన్స్టాగ్రామ్ నుంచి వెబ్వెర్షన్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్లలోనే కాదు.. డెస్క్టాప్ వెబ్ వెర్షన్లో కూడా ఫొటోలు, వీడియోలు పోస్టు చేసుకోవచ్చు.
Cyber Crime : మొబైల్ యూజర్లకు వార్నింగ్.. ఆ యాప్తో జాగ్రత్త, లేదంటే మీ బ్యాంకు ఖాతా ఖాళీ
June 4, 2021 / 10:37 AM ISTసైబర్ క్రిమిన్సల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలు చెప్పి అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ ఫ్రాడ్స్ గురించి పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నా, చైతన్యం కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు.…